Dr. Parthasarathi - Adoni MLA

  • హోమ్
  • మా ప్రస్థానం
  • ఫోటోలు
  • అసెంబ్లీ
  • వార్తలు
  • సంప్రదించండి
  • హోమ్
  • మా ప్రస్థానం
  • ఫోటోలు
  • అసెంబ్లీ
  • వార్తలు
  • సంప్రదించండి
AdoniBlog

మంత్రాలయం ప్రచారం: వైసీపీపై పోరుకు సిద్ధం కావాలి

Last updated: November 29, 2025 3:45 pm
By admin
Add a Comment
Share
SHARE

మంత్రాలయం నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి డాక్టర్ పార్థసారథి చేసిన ఒక ఘాటైన రాజకీయ ప్రసంగం ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రాలయం ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించడాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు పార్దసారధి. ఆ రోజు వైసీపీని గెలిపించడం వల్ల, ఇప్పుడు ఆ ప్రాంతం రాజకీయంగా తలవంపులు పడాల్సి వస్తోందని పార్ధసారధి ఘాటైన విమర్శలు చేశారు.

మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అందుకే, ఇప్పుడు మన ముందున్న ఏకైక అవకాశం రాబోయే సర్పంచ్ మరియు జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలే అని ఆయన గుర్తుచేశారు. ఓటర్లందరూ ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

ఇది కేవలం ప్రసంగం మాత్రమే కాదు, ప్రజలకు ఒక యుద్ధభేరి లాంటిది. మంత్రాలయం ప్రజలందరూ ఇప్పటికైనా ఒక్కటై, రాబోయే ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా ఓడించేందుకు ఇప్పటి నుండే సిద్ధం కావాలని డాక్టర్ పార్థసారథి పిలుపునిచ్చారు.

గెలిచాం కదా అని సంబరపడిపోతున్న ప్రస్తుత నాయకుల అధికారానికి అడ్డుకట్ట వేయడమే మన అంతిమ లక్ష్యం కావాలి. దానికి సరైన సమయం ఇదే… ఈ స్థానిక ఎన్నికల్లోనే మన సత్తా చాటాలని, ప్రజలు సంఘటితం కావాలని ఆయన కోరారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Post

అసైన్డ్ భూములపై ఎమ్మెల్యే డా. పార్థసారథి వ్యాఖ్యలు – ప్రభుత్వ ఖర్చులపై విమర్శలు
Blog Assembly
ఏపీ మద్యం విధానంపై ఎమ్మెల్యే పార్థసారథి విమర్శలు
Blog Assembly
ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం పై ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలు
Blog Assembly
ఎక్సైజ్ శాఖలో పారదర్శక సంస్కరణలు అవసరం – ఎమ్మెల్యే పార్థసారథి
Blog Assembly

Follow me on Social

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe

Related Stories

Uncover the stories that related to the post!
ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్ కోసం #wedemandadonidistrict డిజిటల్ ఉద్యమం
AdoniBlog

ఆదోని జిల్లా సాధన: మన స్వరం.. మన హక్కు!

Blog

పనికి ఆహార పథకం నుండి ‘జీ రాంజీ’ పథకం వరకు: గ్రామీణ అభివృద్ధిలో నూతన శకం

AdoniBlog

ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి ఇచ్చిన ప్రత్యేక పిలుపు

AdoniAssemblyBlog

Urgent Need for Toilets in Adoni and 43 Villages

AdoniBlog

Adoni Job Mela – July 17

AdoniBlog

కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మకు అభినందనలు తెలిపిన డా. పార్థసారథి

Blog

From Stigma to Empowerment: The Journey of Denotified Tribes

AdoniBlog

మన గ్రామం గురించి నిజంగా ఎవరికైనా శ్రద్ధ ఉందా?

Show More

డాక్టర్ పివి పార్థసారథి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని నుండి 2024లో ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే , అభివృద్ధియే వారి ధ్యేయం, ప్రజాసంక్షేమమే  వారి  లక్ష్యం .

ఉపయోగకరమైన లింకులు

బ్లాగు
ఆదోని
అసెంబ్లీ
మా గురించి
ఫోటోలు
సంప్రదించండి
గోప్యతా విధానం
నియమనిబంధనలు
వార్తలు
వీడియో

©2026. mlaparthasarathi.in అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది.